Thursday, 7 April 2022

Business: వ్యాపారంలో రూ. 1.50 కోట్లు తేడా, తండ్రికి ఎక్కడో కాలిపోయి కొడుకును సజీవదహనం చేసి !

బెంగళూరు: కోట్లలో ఫ్యాబ్రికేషన్ వ్యాపారం చేస్తున్న తండ్రి వ్యాపారలావాదేవీలు చూసుకోవడానికి పనివాళ్లతో పాటు కొడుకును పెట్టుకున్నాడు. తండ్రి చేస్తున్న వ్యాపారాన్ని కొడుకు చూసుకుంటున్నాడు. తండ్రి అందుబాటులో లేని సమయంలో వ్యాపార లావాదేవీలు చూస్తున్న కొడుకు తరువాత తండ్రికి లెక్కలు చూపిస్తున్నాడు. చాలకాలంగా తండ్రి కొడుకులు చక్కగా వ్యాపారం చేస్తూ వచ్చిన లాభాలు చూసుకుంటున్నారు. తన కొడుకు ప్రయోజకుడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/r9shR2f
https://ift.tt/5xJTOYC

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour