Friday, 22 April 2022

ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ పేలుడు - వ్యక్తి మృతి : ముగ్గురికి గాయాలు - నిజామాబాద్ లో ఘటన..!!

ఎలక్ట్రిక్‌ బైక్‌ పేలటం ఈ మధ్య తరచూ వింటున్నాం. అయితే, ఇప్పుడు తెలంగాణలో ఈ పేలుడు కారణంగా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వాళ్లకు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్‌ టౌన్‌ సుభాష్ నగర్ లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/dIMflF4
https://ift.tt/HdjmTLq

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour