చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. షాంఘై నగరంలో కరోనా ఉధృతి కంట్రోల్ లోకి రావడం లేదు. చైనాలో కరోనా కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ షాంఘైలో ఆదివారం ఒకేరోజు 22 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా లాక్ డౌన్ లో మగ్గుతున్న షాంఘైలో తొలిసారిగా కరోనా వైరస్ మహమ్మారి తో ఆదివారంనాడు ముగ్గురు మరణించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/KGCecRs
https://ift.tt/loTLRf5
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment