Sunday, 17 April 2022

షాంఘైలో కరోనా విజృంభణ; తొలిసారిగా ముగ్గురు మృతితో ఆందోళన

చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. షాంఘై నగరంలో కరోనా ఉధృతి కంట్రోల్ లోకి రావడం లేదు. చైనాలో కరోనా కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ షాంఘైలో ఆదివారం ఒకేరోజు 22 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా లాక్ డౌన్ లో మగ్గుతున్న షాంఘైలో తొలిసారిగా కరోనా వైరస్ మహమ్మారి తో ఆదివారంనాడు ముగ్గురు మరణించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/KGCecRs
https://ift.tt/loTLRf5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour