వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో అధికారం ఉందని..రాష్ట్రంలో చేతకాని..దద్దమ్మ..అసమర్ధ ప్రభుత్వం ఉందంటూ విమర్శించారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థే దరిద్రమని..వాళ్లకు కోట్లాది రూపాయలతో అవార్డులు ఇవ్వటం ఏంటని మండిపడ్డారు. సీఎం జగన్ కరెంటు కోతలు పెట్టి పిల్లలను ఏడిపిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేసారు. సరైన నిర్ణయాలు తీసుకోని కారణంగానే విద్యుత్ సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/rQNI46S
https://ift.tt/2BcEOM1
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment