Monday, 25 April 2022

కేంద్రం కన్నెర్ర-హైకోర్టు పిల్ ఎఫెక్ట్-కేంద్ర పథకాల పేర్ల మార్పుపై జగన్ సర్కార్ వెనక్కి

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర పథకాలకు తమ పేర్లు పెట్టుకోవడం మొదలైంది. అప్పట్లో టీడీపీతో కలిసున్నంత సేపు దీనిపై నోరు మెదపని బీజేపీ ఆ తర్వాత విడిపోయాక మాత్రం అభ్యంతరాలు చెప్పడం మొదలుపెట్టింది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ కేంద్ర పథకాలకు రాష్ట్రం తమ పేర్లు పెట్టుకోవడం కొనసాగుతోంది. దీనిపై కేంద్ర మంత్రులు గర్జించారు. దీంతో వైసీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/atCk946
https://ift.tt/SEs0Ot7

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour