బెంగళూరుకు చెందిన రికీ కేజ్ గ్రామీ అవార్డును రెండోసారి కైవసం చేసుకున్నారు. గురువారం రికీ ప్రధాని మోడీ కలిశారు. అవార్డు గెలిచినందుకు అభినందనలు తెలియజేశారు. సంగీతం పట్ల ఉత్సాహం, అభిరుచి మరింత బలపడుతోందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. మోడీ ట్వీట్కు రికీ రీ ట్వీట్ చేశారు. ఏడేళ్ల క్రితం గ్రామీ అవార్డు గెలిచి సందర్భాన్ని తెలియజేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/6tZvRKF
https://ift.tt/2YxDHWN
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment