Thursday, 14 April 2022

గ్రామీ అవార్డు విన్నర్ రికీతో ప్రధాని మోడీ భేటీ.. సంగీతం మీ ధ్యాస అంటూ ట్వీట్

బెంగళూరుకు చెందిన రికీ కేజ్ గ్రామీ అవార్డును రెండోసారి కైవసం చేసుకున్నారు. గురువారం రికీ ప్రధాని మోడీ కలిశారు. అవార్డు గెలిచినందుకు అభినందనలు తెలియజేశారు. సంగీతం పట్ల ఉత్సాహం, అభిరుచి మరింత బలపడుతోందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. మోడీ ట్వీట్‌కు రికీ రీ ట్వీట్ చేశారు. ఏడేళ్ల క్రితం గ్రామీ అవార్డు గెలిచి సందర్భాన్ని తెలియజేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/6tZvRKF
https://ift.tt/2YxDHWN

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour