Monday, 18 April 2022

తెలంగాణా ఎఫెక్ట్: పుదుచ్చేరిలోనూ తమిళిసైకి నిరసన సెగ; ప్రతిపక్షాల డిమాండ్ ఇదే!!

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రభుత్వం నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్న తమిళిసై ఇప్పుడు మరో కొత్త చిక్కుల్లో చిక్కుకున్నారు. ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న తమిళిసైకి అక్కడ కూడా నిరసన సెగ తగులుతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/XLb7nBj
https://ift.tt/zGUwjFR

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour