తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రభుత్వం నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్న తమిళిసై ఇప్పుడు మరో కొత్త చిక్కుల్లో చిక్కుకున్నారు. ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న తమిళిసైకి అక్కడ కూడా నిరసన సెగ తగులుతోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/XLb7nBj
https://ift.tt/zGUwjFR
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment