Monday, 11 April 2022

రష్యా నుంచి ఆయుధాలు కొనొద్దు: భారత్‌కు అమెరికా కీలక సూచన: ఆ కేంద్రమంత్రులను పిలిచి మరీ

వాషింగ్టన్: రష్యా ఉక్రెయిన్ ఆరంభమైన యుద్ధం రోజుల తరబడి భీకరంగా కొనసాగుతోంది. 45 రోజులుగా సాగుతున్న యుద్ధం వల్ల రెండు వైపులా భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఉక్రెయిన్‌లోని అనేక నగరాలు ధ్వంసం అయ్యాయి. శిథిలాలుగా మారాయి. వేలాదిమంది రష్యన్ సైనికులు మరణించారు. ఒకవంక శాంతి చర్చలను నిర్వహిస్తూనే మరోవంక- యుద్ధాన్ని కొనసాగిస్తోంది రష్యా. ఉక్రెయిన్‌లోని ఖేర్సన్, క్రిమియా,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/j2kYu7p
https://ift.tt/hxviwJH

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour