Tuesday, 12 April 2022

కేసీఆర్ కే మైలేజ్ దక్కేనా : బీజేపీ -కాంగ్రెస్ \"వర్రీ\" : హైదరాబాద్ వేదికగా సీఎం కొత్త ప్లాన్...!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. వారం రోజుల ఢిల్లీ యాత్ర తరువాత హైదరాబాద్ వచ్చిన సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొంత కాలంగా ధాన్యం సేకరణ అంశంలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. తెలంగాణ రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపిస్తూ వచ్చిన కేసీఆర్..ఇప్పుడు ధాన్యం సేకరణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/dnkUR5K
https://ift.tt/4uCX7DB

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour