Friday, 22 April 2022

నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్‌గా డాక్టర్ సుమన్ బేరీ, రాజీవ్ కుమార్ స్థానంలో నియామకం

న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ కొత్త చైర్మన్ నియామకం ఖరారైపోయింది. ఐదేళ్ల క్రితం పాలసీ థింక్‌ ట్యాంక్‌ నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌‌గా నియామకైన రాజీవ్‌ కుమార్‌ తన పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు పీటీఐ నివేదించింది. తన పూర్వీకుడు అరవింద్ పనగారియా నీతి ఆయోగ్ నుంచి వైదొలిగిన తర్వాత రాజీవ్ కుమార్ ఆగస్టు 2017లో వైస్ ఛైర్మన్‌గా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/FDhVbQS
https://ift.tt/YeMNkPT

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour