ప్రపంచ దేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా..ఏం చెప్పినా రష్యా అధ్యక్షుడు తన రూటులోనే వెళ్తున్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్ష - ఉపాధ్యక్షులు ఉక్రెయిన్ సరిహద్దు దేశాల్లో పర్యటించారు. ఇప్పుడు బ్రిటన్ ప్రధాని నేరుగా యుద్దం సాగుతున్న ఉక్రెయిన్ రాజధానిలో కాలు పెట్టారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ శనివారం ఆకస్మికంగా కీవ్లో ప్రత్యక్షమయ్యారు. ఉక్రెయిన్ కు తొలి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/r89O0BJ
https://ift.tt/2BcEOM1
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment