Saturday, 2 April 2022

సీఎం జగన్ అనుకున్నదే చేసారు - పరిపాలనా వికేంద్రకరణ దిశగా : సరికొత్త ఏపీ ఆవిష్కరణ..!!

ముఖ్యమంత్రి జగన్ అనుకున్నది చేసారు. తాను ఇచ్చిన మరో హామీకి కార్యరూపం తీసుకొచ్చారు. రాష్ట్ర విభజన తరువాత 13 జిల్లాల నవ్యాంధ్రగా ఉన్న రాష్ట్రం ..ఇప్పుడు 26 జిల్లాల్లో కొత్త రూపుతో ఆవిష్కరణ అవుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా గజెట్ జారీ చేసింది. మొత్తం 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ.. గెజిట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/pS3JorB
https://ift.tt/kGhiFye

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour