ముఖ్యమంత్రి జగన్ అనుకున్నది చేసారు. తాను ఇచ్చిన మరో హామీకి కార్యరూపం తీసుకొచ్చారు. రాష్ట్ర విభజన తరువాత 13 జిల్లాల నవ్యాంధ్రగా ఉన్న రాష్ట్రం ..ఇప్పుడు 26 జిల్లాల్లో కొత్త రూపుతో ఆవిష్కరణ అవుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా గజెట్ జారీ చేసింది. మొత్తం 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ.. గెజిట్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/pS3JorB
https://ift.tt/kGhiFye
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment