Saturday, 2 April 2022

రంజాన్ మాసం ప్రారంభం - ప్రధాని శుభాకాంక్షలు : తెలుగు రాష్ట్రాల సీఎంలు సైతం..!!

పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభం అయింది. ఈ రోజు నుంచి ప్రారంభమైన పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రధాని మోదీతో సహా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసం పేదలకు సేవ చేసేలా ప్రజల్లో స్ఫూర్తిని కలిగించాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఆకాంక్షించారు. సమాజంలో శాంతి, సామరస్యం, కరుణ పెంపొందాలని ప్రధాని పిలుపునిచ్చారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/p57ArCb
https://ift.tt/gwYzIXM

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour