పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం అయింది. ఈ రోజు నుంచి ప్రారంభమైన పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రధాని మోదీతో సహా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసం పేదలకు సేవ చేసేలా ప్రజల్లో స్ఫూర్తిని కలిగించాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఆకాంక్షించారు. సమాజంలో శాంతి, సామరస్యం, కరుణ పెంపొందాలని ప్రధాని పిలుపునిచ్చారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/p57ArCb
https://ift.tt/gwYzIXM
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment