తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్రంపై పోరును తీవ్రతరం చేసారు. ఢిల్లీ కేంద్రంగా సీఎం హోదాలో కేంద్ర తీరుకు వ్యతిరేకంగా దీక్షకు సిద్దమయ్యారు. యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ఈ రోజు ఢిల్లీలో దీక్షకు దిగుతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్.. టీఆర్ఎస్ నేతలు దీక్షలో పాల్గొననున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/x74h0YG
https://ift.tt/f9wF72j
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment