Thursday, 21 April 2022

కేటీఆర్‌ కుక్కను కరిచారు..అందుకే అలా; కేటీఆర్ కు ఎంపీ అరవింద్ సవాళ్ళ పర్వం

వరంగల్ లో బీజేపీ పై విరుచుకుపడిన మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బిజెపి నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడారని నిప్పులు చెరుగుతున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ 111 జీవోకు తూట్లు పొడిచి జన్వాడ ఫాంహౌస్ కట్టారని విమర్శలు చేశారు. జన్వాడ ఫాంహౌస్ పై, రాష్ట్రంలో సాగుతున్న బియ్యం దందా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/B9kvAcE
https://ift.tt/HdjmTLq

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour