Thursday, 28 April 2022

ఈ విషయాన్ని మీ ప్రధానికి చెప్పండి; కేంద్రమంత్రికి సలహా ఇచ్చిన కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రంలోని అధికార బీజేపీపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. పెట్రో ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా, కేంద్ర మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీకి మంత్రి కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/iWNgHMU
https://ift.tt/ljwhCd5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour