తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రంలోని అధికార బీజేపీపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. పెట్రో ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా, కేంద్ర మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీకి మంత్రి కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వాన్ని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/iWNgHMU
https://ift.tt/ljwhCd5
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment