Tuesday, 19 April 2022

చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం: మంత్రి ఉషశ్రీపై జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శలు

అనంతపురం: టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి తాజా మంత్రి ఉషశ్రీచరణ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన ఓ ర్యాలీలో జేసీ ప్రభాకర్ రెడ్డి మంత్రి ఉషశ్రీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/aeR4Qki
https://ift.tt/zGUwjFR

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour