Tuesday, 26 April 2022

అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలికి కరోనా పాజిటివ్.. కానీ సింప్టమ్స్ ఏమీ లేవు

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. చైనాలో మళ్లీ కొన్ని నగరాల్లో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికాలో కూడా కేసుల తీవ్రత ఎక్కువగానే ఉంది. ఇటు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ మేరకు వైస్ ప్రెసిడెంట్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఆమెకు కరోనాకు సంబంధించిన ఒక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ZIzvSLT
https://ift.tt/Dm0WTGZ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour