నెల్లూరు నేతలకు సీఎం జగన్ మార్క్ ట్రీట్మెంట్ పని చేసింది. తాజా - మాజీ మంత్రులు ఇద్దరూ కలిసారు. సీఎం జగన్ ఏర్పాటు చేసిన కీలక భేటీకి ఒక్క రోజు ముందు నెల్లూరులో ఈ పరిణామం చోటు చేసుకుంది. నెల్లూరులో వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. నేతలు పరోక్ష వ్యాఖ్యలతో పార్టీలో కలకలానికి కారణమవుతున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/o8AYLhe
https://ift.tt/iDcul7a
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment