Thursday, 14 April 2022

మళ్ళీ కరోనా ఆందోళన; పెరుగుతున్న యాక్టివ్ కేసులు; భారత్ లో తాజా పరిస్థితి ఇదే!!

భారతదేశంలో కరోనా కేసులు తగ్గాయని భావిస్తున్న సమయంలో మళ్లీ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. భారతదేశం, ఏప్రిల్ 14న, 24 గంటల వ్యవధిలో యాక్టివ్ కేసులు 10,870 నుండి 11,058కి పెరగడంతో 80 రోజులలో మొదటిసారిగా యాక్టివ్ కోవిడ్-19 కేసులలో పెరుగుదల నమోదైంది. ఈ పరిణామాలు భారతదేశాన్ని అలర్ట్ అంటున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/OdvBI2b
https://ift.tt/tyxmH5P

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour