Monday, 25 April 2022

సీఎం కేసీఆర్‌ను అవమానించినట్లు కాదా?: ప్రధాని మోడీ పర్యటనలపై కేటీఆర్ ఫైర్, గవర్నర్‌పైనా

హైదరాబాద్: ఫిబ్రవరిలో రామానుజాచార్యుల సమానత్వ విగ్రహం ప్రారంభోత్సవానికి తన తండ్రి గైర్హాజరు కావడంపై వచ్చిన విమర్శలపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనయుడు, ఐటీ మంత్రి కేటీ రామారావు తాజాగా స్పందించారు. జాతీయ మీడియా ఎన్డీటీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ.. సంచలన విషయాలను వెల్లడించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ethYZbc
https://ift.tt/egoE2OB

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour