ఏపీలోని గ్రామ - వార్డు సచివాలయాల్లో మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. ఇప్పటి వరకు స్థానికంగా ఉండే అవసరాలకు అనుగుణంగా సేవలను అందిస్తున్న సచివాలయాల్లో పలు కేంద్ర ప్రభుత్వ సేవలు, మరికొన్ని కమర్షియల్ సేవలు సైతం పొందే ఏర్పాట్లు జరిగాయి. గ్రామాల్లో..చిన్న పాటి పట్టణాల్లో ఉండేవారికి ఇప్పటి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/mVxikKp
https://ift.tt/O0ZrSNP
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment