Tuesday, 12 April 2022

టీఆర్ఎస్ మరో వ్యూహం; ఎంపీ ధర్మపురి అరవింద్ కు రైతులనిరసన సెగతో బీజేపీకి వార్నింగ్!!

కేంద్రంపై ధాన్యం కొనుగోలు విషయంలో ఒత్తిడి తీసుకురావడానికి టిఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఆందోళన చేసిన టిఆర్ఎస్ పార్టీ, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆందోళనల పరంపరను కొనసాగించింది. నిన్నటికి నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ సీఎం హోదాలో ఢిల్లీ వేదికగా ఆందోళన చేసి కేంద్ర సర్కార్ పై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/C3AUxwF
https://ift.tt/hxviwJH

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour