మాస్కో-ఉక్రెయిన్ మధ్య భారతదేశం మధ్యవర్తిత్వం వహించగలదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ చాలా ముఖ్యమైన దేశం. సమస్య పరిష్కారాన్ని అందించే పాత్ర భారతదేశం పోషించాలని చూస్తే.. అంతర్జాతీయ సమస్యల పట్ల న్యాయమైన, హేతుబద్దమైన దృక్ఫథంతో ఉన్నట్లయితే అటు ప్రక్రియకు మద్దతివ్వవచ్చని పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ckHP8hY
https://ift.tt/zUyA1eM
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment