Friday, 1 April 2022

మాస్కో-కీవ్ మధ్య భారత్ మధ్యవర్తిత్వం వహించగలదు : రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోస్

మాస్కో-ఉక్రెయిన్ మధ్య భారతదేశం మధ్యవర్తిత్వం వహించగలదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ చాలా ముఖ్యమైన దేశం. సమస్య పరిష్కారాన్ని అందించే పాత్ర భారతదేశం పోషించాలని చూస్తే.. అంతర్జాతీయ సమస్యల పట్ల న్యాయమైన, హేతుబద్దమైన దృక్ఫథంతో ఉన్నట్లయితే అటు ప్రక్రియకు మద్దతివ్వవచ్చని పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ckHP8hY
https://ift.tt/zUyA1eM

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour