బెంగాల్లో 14 ఏళ్ల మైనర్పై రేప్, తర్వాత హత్య జరిగిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ నేతలపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీఎం మమతా బెనర్జీ గట్టిగానే స్పందించారు. ఇవాళ కలకత్తా హైకోర్టు రియాక్ట్ అయ్యింది. ఘటనపై సీబీఐ చేత విచారణ జరిపించాలని ఆదేశించింది. సీబీఐకి కేసు అప్పగించాలని ధర్మాసనం స్పష్టంచేసింది. కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/hCNz7lg
https://ift.tt/hxviwJH
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment