Sunday, 17 April 2022

హైదరాబాద్ లో 100కోట్ల విలువైన భూకబ్జాకు 90మంది రాయలసీమ రౌడీలు.. అసలేం జరిగిందంటే!!

హైదరాబాద్ లో రాయలసీమ ముఠా హల్ చల్ చేసింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లోని వంద కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ నేత సోదరుడి నాయకత్వంలో 90 మంది రౌడీలతో రంగంలోకి దిగి భూకబ్జాలకు విఫలయత్నం చేసింది. ఇక ఈ విషయం తెలిసిన పోలీసులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/RDMGJYq
https://ift.tt/loTLRf5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour