Thursday, 24 March 2022

ఉక్రెయిన్ పై భారత్ మరోసారి క్లారిటీ - ఐక్యరాజ్య సమితి వేదికగా : తక్షణం ఇలా చేయాల్సిందే..!!

రష్యా - ఉక్రెయిన్ యుద్దం విషయంలో భారత్ తన వైఖరి స్పష్టం చేసింది. రష్యాకు మద్దతుగా భారత్ వ్యవహరిస్తోందనే వాదన నడుమ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ మానవతా సంక్షోభం పైన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యా ప్రతిపాదిన తీర్మానానికి దూరంగా ఉండి భారత్ తన విధానం ఏంటనే అంశం పైన క్లారిటీ ఇచ్చింది. ఇది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/6Olb9jd
https://ift.tt/eGhgzQk

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour