Monday, 28 March 2022

పంజాబ్ లోనూ ఢిల్లీ గేమ్ మొదలుపెట్టేసిన బీజేపీ-టార్గెట్ చండీఘడ్-ఆప్ కు పెను సవాల్

ప్రత్యర్ధి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల సాయంతో కేంద్రం ఆడుతున్న రాజకీయ క్రీడ ఇప్పుడు పంజాబ్ లోని చండీఘడ్ కు చేరింది. గతంలో ఢిల్లీ, పుదుచ్చేరి వంటి చోట్ల లెఫ్టినెంట్ గవర్నర్ల సాయంతో అక్కడి రాజకీయాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న కేంద్రం.. ఇప్పుడు చండీఘడ్ లోనూ అవే ఎత్తులు వేస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/bPTjlHY
https://ift.tt/uEJhCoO

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour