ప్రత్యర్ధి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల సాయంతో కేంద్రం ఆడుతున్న రాజకీయ క్రీడ ఇప్పుడు పంజాబ్ లోని చండీఘడ్ కు చేరింది. గతంలో ఢిల్లీ, పుదుచ్చేరి వంటి చోట్ల లెఫ్టినెంట్ గవర్నర్ల సాయంతో అక్కడి రాజకీయాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న కేంద్రం.. ఇప్పుడు చండీఘడ్ లోనూ అవే ఎత్తులు వేస్తోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/bPTjlHY
https://ift.tt/uEJhCoO
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment