Sunday, 6 March 2022

కొడాలి నాని అడ్డాలో వంగవీటి రాధా - కాపు నేతలతో భేటీ : రాజకీయంగా ఫిక్స్ అయ్యారా..!!

మంత్రి కొడాలి నాని కంచుకోటలో వంగవీటి రాధా. కాపు నేతలతో భేటీ. ఈ మధ్య కాలంలో తరచూ గుడివాడ పర్యటనలో కనిపిస్తున్న రాధా. కానీ, రాధాను కలుస్తున్న కాపు నేతల్లో ఎక్కవ మంది వైసీపీ మద్దతు దారులే. దీంతో..అసలు ఏం జరుగుతోంది. గుడివాడ పైన రాధా ఫోకస్ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా అనే చర్చ మొదలైంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/KR7MwIX
https://ift.tt/N1M73S5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour