యాదాద్రి భువనగిరి: తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి లోక్సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి- ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాయిదా పడిన తరువాత ఆయన ప్రధానిని కలిశారు. కొన్ని డిమాండ్లు, మరికొన్ని ఫిర్యాదులతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించిన అరగంటలోనే మోడీ అపాయింట్మెంట్ లభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/YQ0AmT6
https://ift.tt/tV9mwsp
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment