Monday, 14 March 2022

మోడీని కలిసిన కోమటిరెడ్డి: అరగంటలో ప్రధాని అపాయింట్‌మెంట్: ఏం జరుగుతోంది?

యాదాద్రి భువనగిరి: తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి లోక్‌సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి- ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాయిదా పడిన తరువాత ఆయన ప్రధానిని కలిశారు. కొన్ని డిమాండ్లు, మరికొన్ని ఫిర్యాదులతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించిన అరగంటలోనే మోడీ అపాయింట్‌మెంట్ లభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/YQ0AmT6
https://ift.tt/tV9mwsp

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour