Monday, 14 March 2022

విరుచుకుపడుతున్నఉక్రెయిన్: రష్యాపై మిస్సైళ్ల దాడి: పౌరులు బలి: డిఫెన్స్‌లో పడ్డ పుతిన్

వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఆరంభమైన యుద్ధం ఎడతెరిపి లేకుండా కొనసాగుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ మరింత తీవ్రతరమౌతోంది. రెండు దేశాలు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నట్లు వ్యవహరిస్తున్నాయి. సై అంటే సై అంటోన్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూరోపియన్ యూనియన్ దేశాల సంపూర్ణ మద్దతుతో ఉక్రెయిన్- తనకంటే బలమైన రష్యాను ఢీ కొడుతోంది. సమవుజ్జీగా నిలిచే ప్రయత్నం చేస్తోంది. రష్యా సైనిక బలగాల దాడులకు ధీటుగా స్పందిస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/f8adtZm
https://ift.tt/tV9mwsp

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour