Saturday, 5 March 2022

పుతిన్‌తో ఇజ్రాయెత్ ప్రధాని భేటీ.. ఉక్రెయిన్ గురించి చర్చ

రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం కొనసాగుతూనే ఉంది. మధ్యలో కొంత బ్రేక్ ఇచ్చిన వార్ మాత్రం కంటిన్యూ అవుతుంది. అయితే ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బాన్నెట్ ..పుతిన్‌ను మీట్ అయ్యారు. శనివారం క్రెమ్లిన్‌లో ఇరువురు నేతలు కలిసి.. ఉక్రెయిన్ అంశాన్ని చర్చించారు. ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వ వహించడానికి మరోసారి ఇజ్రాయెల్ సిద్దంగా ఉంది. ఇజ్రాయెల్ అమెరికాతో సన్నిహితంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/P4lKhvm
https://ift.tt/zfmFOpt

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour