న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జరిగిన పార్టీ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం ముగిసింది. దాదాపు ఐదు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో కీలకం అంశాలపై చర్చించారు. అలాగే సోనియా గాంధీనే పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగాలని, గాంధీలపై నమ్మకం ఉందని సీనియర్ నేతలు కొందరు స్పష్టం చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/gPdyJBK
https://ift.tt/B2Xd6f0
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment