Thursday, 24 March 2022

లైంగికంగా వేధించే భర్త నుంచి భార్యకు ఇకపై న్యాయం లభిస్తుందా... కర్ణాటక హైకోర్టు తీర్పు ఏం చెబుతోంది?

వివాహ బంధంలో ఉంటూ అత్యాచారానికి గురవుతున్న మహిళలు న్యాయస్థానం తలుపు తట్టేందుకు అవకాశం వచ్చింది. క్రూరమైన లైంగిక వేధింపులకు గురైన భార్య ఫిర్యాదుతో ఆమె భర్త పై అత్యాచారం అభియోగం మోపుతూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు సమర్థించింది. భారతీయ శిక్షా స్మృతి ద్వారా అత్యాచారం కేసులో భర్తకు మినహాయింపు ఇవ్వడం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/7Yabxnp
https://ift.tt/eGhgzQk

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour