Wednesday, 9 March 2022

మరికొద్ది గంట్లలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు: ఓట్ల లెక్కింపునకు భారీ ఏర్పాట్లు, యూపీపైనే ఫోకస్

న్యూఢిల్లీ: మరికొద్ది గంటల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల లెక్కింపునకు సంబంధించిన అన్ని పనులను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. గురువారం ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూ రాష్ట్రాల్లో మార్చి 27తో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. 

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Qyza0MB
https://ift.tt/BLU78xn

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour