Saturday, 26 March 2022

నేటినుండి అంతర్జాతీయ విమాన సర్వీసులు పునఃప్రారంభం.. కొత్త మార్గదర్శకాలు ఇవే!!

రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత దేశం అంతర్జాతీయ విమాన సర్వీసులను నేటి నుండి పునఃప్రారంభించింది. కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా దేశంలో ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఆంక్షలను సడలిస్తుంది ప్రభుత్వం. గత రెండు సంవత్సరాలుగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని ప్రస్తుతం ఎత్తివేస్తూ అంతర్జాతీయ విమాన సర్వీసులను పునఃప్రారంభించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/kqYQhRN
https://ift.tt/16TYuRC

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour