Sunday, 6 March 2022

పాలస్తీనాలో భారత రాయబారి మృతి - అనుమానాస్పదస్థితిలో : భారత్ కు తరలిచేందుకు..!!

పాలస్తీనాలో భారత రాయబారిగా ఉన్న ముకుల్‌ ఆర్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రామల్లాహ్‌లోని భారత ఎంబసీలో ఆయన విగతజీవిగా కనిపించారు. భారత రాయబారి ముకుల్‌ మృతిపై పాలస్తీనా అగ్రశ్రేణి నాయకత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ముకుల్‌ మృతిచెందాడన్న వార్త తెలియగానే ఆదేశ అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌, ప్రధాని మహమ్మద్‌ ష్టాయే భద్రత, పోలీసు, ఆరోగ్య, ఫోరెన్సిక్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/0kwW4ut
https://ift.tt/RCUMW1t

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour