Saturday, 5 March 2022

బయటకొచ్చిన పీఆర్సీ కమిటీ సిఫార్సులు - అవి అమలు చేసినా : ప్రయోజనం ఎవరికి..!!

ఏపీ ప్రభుత్వం 11వ పీఆర్సీ నివేదికను బయట పెట్టింది. ఉద్యోగ సంఘాల నేతలు ఈ నివేదిక కోసం పీఆర్సీ చర్చలకు ముందు చాలా రోజులు నిరీక్షించారు. నివేదిక ఇవ్వాలని పలు మార్లు ప్రభుత్వాన్ని కోరారు. కానీ, ప్రభుత్వం నుంచి మాత్రం బయటకు రాలేదు. ఇక, పీఆర్సీ ఖరారు చర్చల్లో భాగంగా.. ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/we9uJzd
https://ift.tt/RCUMW1t

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour