Wednesday, 30 March 2022

తెలంగాణలో భానుడు ఉగ్రరూపం.. ఆదిలాబాద్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత !!

తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలుల తీవ్రతతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, పెద్దలు విలవిలలాడుతున్నారు. ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి కొన్ని రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణం కంటే 2-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/hf8YvMd
https://ift.tt/yIjGWN6

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour