Wednesday, 9 March 2022

ప్రతిపక్షాలు మాత్రమే టార్గెట్‌ - వాళ్లను టచ్ చేయవద్దు : సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు..!!

వచ్చే ఎన్నికల్లొ మరోసారి అధికారంలోకి వచ్చేది వైసీపీనేని పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి ధీమా వ్యక్తం చేసారు. వైసీపీ అధికారంలోకి రావటానికి సోషల్ మీడియా కార్యర్తల పాత్రను ఆయన అభినందించారు. పార్టీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్ గా నియమితులైన తరువాత అన్ని విభాగాలతో వరుసగా విజయ సాయిరెడ్డి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/WpHK5La
https://ift.tt/BLU78xn

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour