లక్నో: ఈవీఎంలు దొంగలించారని, ట్యాంపర్ చేశారంటూ సమాజ్వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ చేసిన ఆరోపణలపై వారణాసి డీఎం స్పందించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏడు విడతల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సోమవారమే ముగిసిన విషయం తెలిసిందే. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈవీఎంలు దొంగలించారని, ట్యాంపర్ చేశారంటూ అఖిలేష్ యాదవ్ ఆరోపణలు చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/XBI5n8t
https://ift.tt/JQwfPm1
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment