ఉక్రెయిన్పై రష్యా దాడి కొనసాగుతోంది. ఈ దాడిని నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం రష్యాను ఆదేశించింది. రష్యా దురాక్రమణపై ఉక్రెయిన్ చేసిన ఫిర్యాదుపై నెదర్లాండ్స్ హేగ్లోని ప్రపంచ కోర్టు బుధవారం స్పష్టంచేసింది. ఐసీజే ఆదేశంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో రష్యాపై తాము వేసిన కేసులో ఉక్రెయిన్ పూర్తి విజయాన్ని సాధించిందని తెలిపారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/NXbSgaC
https://ift.tt/iTtJeEm
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment