Monday, 7 March 2022

ముందస్తుకు కసరత్తు?: ఎన్నికల మూడ్‌లో వైఎస్ జగన్: ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మూడ్‌లోకి వెళ్లినట్టే. గడువు కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే విషయంపై ఆయన దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. తెలంగాణ తరహాలో ముందస్త ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే విషయంపై ఆయన ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వల్ల రాజకీయంగా ఏర్పడే లాభనష్టాలపై బేరీజు వేస్తోన్నారని సమాచారం.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/deBYNw5
https://ift.tt/N1M73S5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour