అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మూడ్లోకి వెళ్లినట్టే. గడువు కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే విషయంపై ఆయన దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. తెలంగాణ తరహాలో ముందస్త ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే విషయంపై ఆయన ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వల్ల రాజకీయంగా ఏర్పడే లాభనష్టాలపై బేరీజు వేస్తోన్నారని సమాచారం.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/deBYNw5
https://ift.tt/N1M73S5
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment