Friday, 25 March 2022

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు ఆమోదం - రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ : కేంద్రం వెల్లడి..!!

విశాఖ రైల్వే జోన్ అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. విశాఖ రైల్వే జోన్ రాష్ట్ర విభజన నాటి నుంచి పెండింగ్ డిమాండ్ గా ఉంది. దీని పైన అనేక స్థాయిల్లో చర్చలు సాగాయి. తాజాగా, మరోసారి రాజ్యసభ కేంద్రంగా కేంద్రం స్పష్టత ఇచ్చింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/stifUbL
https://ift.tt/k1z2drt

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour