Wednesday, 2 March 2022

మూడు రాజధానుల పై నేడే తీర్పు - హైకోర్టు జడ్జిమెంట్ పై ఉత్కంఠ..!!

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం పైన కీలక తీర్పు వెలువడనుంది. మూడు రాజధానుల అంశంతో పాటుగా సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇవ్వబోయే జడ్జిమెంట్ పైన ఉత్కంఠ నెలకొని ఉంది. ముఖ్యమంత్రిగా జగన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/rTa9x7o
https://ift.tt/Zq3aDUh

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour