Tuesday, 15 March 2022

పంజాబ్ పసుపుమయం: ఆమ్ఆద్మీ చరిత్రలో కొత్త అధ్యాయం: ప్రమాణ స్వీకారానికి మాజీ భార్య

చండీగఢ్: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయానికి ఇవ్వాళ తెర లేవనుంది. ఢిల్లీకి మాత్రమే పరిమితమైందనుకున్న ఈ పార్టీ- తన పరిధి విజయవంతంగా విస్తరించుకోగలిగింది. పొరుగునే ఉన్న పంజాబ్‌లో ప్రభుత్వాన్ని నెలకొల్పబోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలో రెండో రాష్ట్రంగా పంజాబ్ నిలవనుంది. వరుసగా రెండుసార్లు ఢిల్లీని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/AEdsHBK
https://ift.tt/oM0V8jO

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour