Saturday, 19 March 2022

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వేళ..భారత పర్యటనకు ఇజ్రాయెల్ ప్రధాని కూడా

న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం పతక స్థాయిలో కొనసాగుతున్న వేళ.. కీలక దేశాల ప్రధానమంత్రులు, ఇతర ప్రతినిధులు భారత్‌కు బారులు తీరుతున్నారు. అమెరికా, యూరోయన్ యూనియన్‌ ప్రతినిధులతో పాటు బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నెలాఖరున వారి పర్యటన ఉంటుందని తెలుస్తోంది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, రక్షణ శాఖ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/5tKUHxQ
https://ift.tt/brQxvMs

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour