Friday, 4 March 2022

ఉక్రెయిన్ వైద్య విద్యార్దులకు కేంద్ర ఊరట - కోర్సు పూర్తి చేసేలా : నిబంధనల సడలింపు..!!

ఉక్రెయిన్ పైన రష్యా యద్దం కారణంగా అనేక మంది భారతీయ విద్యార్ధులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ కోర్సుకు ఖర్చు భారత్ లోని ప్రయివేటు కాలేజీలతో పోలిస్తే చాలా తక్కువ. దీంతో...భారీ సంఖ్యలో భారత విద్యార్ధులు ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ప్రతిఏటా వేల మంది మెడిసిన్‌ ఔత్సాహికులు భారత్‌ నుంచి ఉక్రెయిన్‌కు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/rjNOgd0
https://ift.tt/Myof9as

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour