Monday, 14 March 2022

మేం ర్యాగింగ్ చేస్తే.. చంద్రబాబు కంటే ఎక్కువ ఏడుస్తావ్: వెల్లంపల్లి కౌంటర్ అటాక్

విజయవాడ: గుంటూరు జిల్లా ఇప్పటంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు..ధీటుగా బదులిచ్చారు. పవన్ కల్యాణ్ మళ్లీ తెలుగుదేశం పార్టీ పంచన చేరుతారనేది ఈ సభతో ఖాయమైందని వ్యాఖ్యానించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2DRqJpP
https://ift.tt/tV9mwsp

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour