Sunday, 6 March 2022

రంగంలో దిగిన మోడీ: ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఫోన్ కాల్: భారత్ సహకారాన్ని కోరిన మరుసటి రోజే

న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఆరంభమైన యుద్ధం.. రోజులు గడుస్తున్న కొద్దీ మరింత తీవ్రతరమౌతోంది. రెండు దేశాలు కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేనట్టు వ్యవహరిస్తోన్నాయి. సై అంటే సై అంటోన్నాయి. ఇప్పటికే ఖేర్సన్‌, మెలిటొపొల్ నగరాలు రష్యా సైనికుల ఆధీనంలోకి వెళ్లాయి. రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా సైనికులు చేస్తోన్న ప్రయత్నాలను ఉక్రెయిన్ అడ్డుకుంటోంది. ఖార్కీవ్‌లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/7LKkyc8
https://ift.tt/N1M73S5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour